రెండో రోజు ఆట వర్షార్పణం

June 11, 2015 | 05:51 PM | 0 Views
ప్రింట్ కామెంట్
fatullah_test_second_day_washed_out_due_to_heavy_rain_niharonline

భారత్-బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట వర్షం కారణంగా నిలిచిపోయింది. ఉదయం ప్రారంభం కావాల్సిన మ్యాచ్ వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో రెండో రోజు ఆటను నిలిపివేశారు. దీంతో ఒక్క బంతి కూడా బౌల్ చేయకుండానే రెండోరోజు ఆట ముగిసింది. ఈ టెస్ట్ లో భాగంగా మూడవ రోజు ఆట తిరిగి రేపు ఉదయం 9:30 కు ప్రారంభం కానుంది. తొలిరోజు మ్యచ్  ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా239 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (158 బంతుల్లో 150 బ్యాటింగ్; 21 ఫోర్లు), మురళీ విజయ్ (178 బంతుల్లో 89; 8 ఫోర్లు, 1 సిక్స్) నాటౌట్గా నిలిచిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ