పేస్ పెయిర్ కి మోదీ అభినందనలు

September 12, 2015 | 05:06 PM | 1 Views
ప్రింట్ కామెంట్
paes-hingis-modi-twitter-wishes-US-Open-triumph-niharonline

భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్, స్విస్ ప్లేయర్ మార్టినా హింగిస్ ద్వయానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ కంగ్రాట్స్ చెప్పారు. యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ ను గెల్చుకున్న ఈ జంటకు మోదీ ట్విట్టర్లో అభినందనలు చెప్పారు.

వారు సాధించినది చాలా గొప్ప విజయమని మోదీ పేర్కొన్నారు. వారి విజయం పల్ల ఆయన హర్షం వ్యక్తంచేశారు. యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఈ పెయిర్ నాలుగో సీడ్ కు చెందిన పేస్ హింగిస్ జోడీ అమెరికాకు చెందిన బెథానీ మాటెక్ సాండ్స్ క్వెర్రీ జోడీపై నెగ్గింది. ఈ విజయంతో పలు రికార్డులను నెలకొల్పిన పేస్ మార్టినా హింగిస్ కు ఆయన అభినందనలు తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ