మహాబోధీ లో మోదీ ప్రార్థనలు

September 05, 2015 | 02:55 PM | 4 Views
ప్రింట్ కామెంట్
pm-modi-gaya-niharonline

కృష్ణాష్టమి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ బీహార్ లోని బుద్ధగయ మహా బోధి ఆలయంలో ఈ రోజు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ తరువాత మోదీ అక్కడ కొద్ది సేపు ధ్యాయం చేశారు. రెండు రోజుల నుంచి ఢిల్లీలో అంతర్జాతీయ బౌద్ధుల సమావేశం జరుగుతోంది. దాని  ముగింపు సమావేశం ఈ రోజు బుద్ధ గయలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ప్రధాని హాజరవుతున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ప్రత్యేక రక్షణ దళానికి చెందిన 16 మంది భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ