ఆస్ట్రేలియా చేరుకున్న ప్రధాని మోదీ

November 14, 2014 | 11:08 AM | 147 Views
ప్రింట్ కామెంట్

విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ మయన్మార్ నుంచి శుక్రవారం ఉదయం ఆస్ట్రేలియా చేరుకున్నారు. ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన, మరియు చెందుతున్న దేశాలతో నిర్వహించే జీ-20 సదస్సులో పాల్గొనేందుకు బ్రిస్బేన్స్ నగరానికి చేరుకున్నారు. 28 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీ కావడం విశేషం. మరోవైపు గురువారం ఆసియన్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా తనను కలిసిన మోదీ గురించి అమెరికా అధ్యక్షుడు ఒబామా పొగడ్తల వర్షంతో ముంచేత్తేశాడు. మోదీ మాటల మనిషి కాదని, చేతల మనిషని వర్ణించాడు. అలాగే ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందాల దిశగా మోదీ కృషిచేయాలని ఒక ప్రకటనలో ఒబామా కోరాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ