కంటోన్మెంట్ టీఆర్ఎస్ కైవసం

January 13, 2015 | 04:25 PM | 26 Views
ప్రింట్ కామెంట్

కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల ఫలితాలలో అధికార పక్షం టీఆర్ఎస్ జయ కేతనం ఎగరేసింది. మొత్తం 8 స్థానాలలో నాలుగింటిని టీఆర్ఎస్ కైవసం చేసుకోగా, రెండు స్థానాలను టీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థులు గెలుచుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆ ఇద్దరు కూడా టీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలిసింది. మిగిలిన రెండింటిలో ఒక స్థానంలో కాంగ్రెస్, మరో స్థానం కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి గెలిచారు. టీడీపీ, బీజేపీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ