అలర్ట్: రెబల్ స్టార్ పర్సునే కొట్టేశారు

January 08, 2015 | 03:41 PM | 51 Views
ప్రింట్ కామెంట్

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి యు.వి. కృష్ణంరాజు పర్సును దొంగిలించారు . పర్సులో పలు క్రెడిట్ కార్డులతోపాటు భారీగా నగదు ఉన్నట్లు ఆయన గురువారం తెలిపారు. గత రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ విచ్చేశారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఆ పార్టీకి చెందిన నేతలంతా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. అమిత్ షా కు స్వాగతం పలికే క్రమంలో కృష్ణంరాజు ప్యాంట్ జేబులోని పర్సును ఆగంతకులు చోరీ చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ