చట్ట ప్రకారమే ఎంసెట్‌ నిర్వహణ

December 24, 2014 | 03:57 PM | 32 Views
ప్రింట్ కామెంట్

పునర్‌ వ్యవస్థీకరణ చట్టప్రకారమే ఎంసెట్‌ నిర్వహణపై ముందుకెళ్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే పరీక్షల ఏర్పాట్లపై ఇంటర్మీడియెట్‌ బోర్డు అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు. అనంతరం మాట్లాడిన ఆయన, ఇంటర్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని చెప్పుకొచ్చారు. గతంలో ప్రకటించిన విధంగానే ఫిబ్రవరి 12 నుంచి మార్చి 4 వరకు ప్రాక్టికల్‌ వుంటాయని తెలిపారు. మార్చి 9 నుంచి 27వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ