బెయిల్ డీల్ లో గాలికి బెయిల్

December 18, 2014 | 05:45 PM | 27 Views
ప్రింట్ కామెంట్

ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓంఎసీ) అధినేత గాలి జనార్ధన రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరైంది. బెయిల్ డీల్ కేసులో ఆయనకు ఈ బెయిల్ మంజూరైంది. ఓఎంసీ కేసులో బెయిలు కోసం న్యాయమూర్తికి డబ్బు ఇచ్చినట్లు ఆయనపై ఆరోపణ. ఓఎంసి కేసులో మాత్రం ఆయనకు ఇంకా బెయిల్ మంజూరుకాలేదు. ఓఎంసీ కేసుకు సంబంధించి 2012 సెప్టెంబరు 18న గాలి అరెస్ట్ అయ్యారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ