జీజాపూర్ లో భారీ ఎన్ కౌంటర్... నలుగురు మావోల మృతి

November 13, 2015 | 04:01 PM | 1 Views
ప్రింట్ కామెంట్
4maos-killed-in-bijapur-encounter-niharonline

ఛత్తీస్ గఢ్  మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టులు, పోలీసు బలగాల మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా హల్లూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ నలుగురు మావోయిస్టులకు చనిపోయారు. వారిలో ఓ కమాండర్ కూడా ఉన్నాడు. ఎన్ కౌంటర్ జరిగిన ఘటనా స్థలం వద్ద ఎక్కువ మొత్తంలో మందుగుండు సామాగ్రి, భారీగా ఆయుధాలు ఉండటంతో పోలీసుల స్వాధీనం చేసుకున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ