హై టెన్షన్ తర్వాత వాషింగ్టన్ లో మోదీ

March 31, 2016 | 02:34 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Modi-Washington-nuclear-security-summitt-niharonline

బ్రసెల్స్‌లో ఉగ్రవాద దాడులు జరిగిన వారం వ్యవధిలోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియంలో ఒక్కరోజు ప‌ర్యట‌న చేసిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ భారత్‌-ఈయూ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన బెల్జియం ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 

                                అనంతరం అటు నుంచి అటే ఆయన వాషింగ్టన్‌ చేరుకున్నారు. రెండు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ఈ ఉదయం బ్రస్సెల్స్ నుంచి బయలుదేరి వాషింగ్టన్‌ చేరుకున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అణుభద్రతపై జరగనున్న నాలుగో శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ