సగం క్యూ కట్టేశారు

November 05, 2015 | 01:15 PM | 1 Views
ప్రింట్ కామెంట్
india-lost-early-five-wickets-in-first-test-niharonline

మొహాలీలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ పరిస్థితి దారుణంగా తయారయింది. సౌతాఫ్రికా బౌలర్ ఎల్ గర్ దాటికి 40 ఓవర్లలో 111 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాల్లో మునిగిపోయింది. ధవన్ (0), వృద్ధిమాన్ సాహా(0) డకౌట్లు కాగా, కెప్టెన్ కోహ్లీ 1 పరుగుకే వెనుదిరిగాడు. మరోవైపు మురళీ విజయ్ ఒక్కడే హాఫ్ సెంచరీతో (56) ఒంటరిపోరు చేస్తున్నాడు. పుజారా 31 పరుగులకు అవుట్ కాగా, మరో బ్యాట్స్ మెన్ అజింక్య రహానే 15 పరుగులకు చేతులెత్తేశాడు. ప్రస్తుతం క్రీజ్ లో విజయ్, రవీంద్ర జడేజా ఉన్నారు.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ