టీమిండియాకు ‘మూడో’చ్చింది

September 02, 2015 | 02:51 PM | 2 Views
ప్రింట్ కామెంట్
team-india-rank-improved-after-lanka-series-victory.jpg

చిరస్మరణీయ విజయంతో లంక సిరీస్ ను గెలుచుకుంది. ఈ విజయంతో దాదాపు 22 ఏళ్ల తర్వాత లంక గడ్డపై టీమిండియా టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇప్పుడు బోనస్ గా తన టెస్ట్ ర్యాంకింగ్ ను కూడా మెరుగుపరుచుకుంది. లంకతో సిరీస్ కు ముందు 100 రేటింగ్ పాయింట్లతో ఐదో ర్యాంకులో ఉన్న భారత్, తాజా గెలుపుతో మరో మూడు పాయింట్లు పెరిగి 103 కి చేరుకుంది. ప్రస్తుతం ర్యాంకింగ్ పోజిషన్ లో సౌతాఫ్రికా 125 పాయింట్లతో టాప్ పోజిషన్ లో ఉండగా, రెండో స్థానంలో ఆస్ట్రేలియా(106), మూడు, నాలుగు స్థానాల్లో 102, 101 తో ఇంగ్లాండ్, పాకిస్థాన్ లు ఉన్నాయి. ఇప్పుడీ తాజా మార్పులతో భారత్ మూడో ర్యాంకుకి చేరనుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ