వర్షంతో రాజస్థాన్-బెంగళూరు మ్యాచ్ రద్దు

April 30, 2015 | 11:12 AM | 17 Views
ప్రింట్ కామెంట్
devillers_rcb_RR_niharonline

ఐపీఎల్ -8లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన రాయల్ ఛాలెంజర్స్, రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 200 పరుగుల భారీ స్కోరు చేసింది. ఏబీ డివిలియర్స్ హాఫ్ సెంచరీతోపాటు భారీ స్కోర్ సాధించగలిగింది. రాజస్తాన్ ఛేజింగ్‑కు రాకుండా వరణుడు అడ్డుకున్నాడు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ