పసికూనపై ప్రతాపం చూపిన రోహిత్

February 10, 2015 | 12:14 PM | 37 Views
ప్రింట్ కామెంట్
rohith_sharma_century_afghan_warmup_match_niharonline

ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ లలో భాగంగా మంగళవారం ఆప్ఘనిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. కేవలం 122బంతుల్లో 150 పరుగులు చేసి అవుటయ్యాడు. ముందుగా టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ శిఖర్ ధావన్ 4 పరుగులు, కోహ్లీ 5లతో నిరాశపర్చగా, రైనా 75 పరుగులు సాధించి అదరగొట్టాడు.ఇప్పటి దాకా 44.3 ఓవర్లు ముగియగా 305 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం రహానే 50 పరుగులతో, ధోనీ 6 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ