మరిన్ని సంస్కరణలకు నాదీ హామీ... పెట్టుబడులు పెట్టండి

February 14, 2015 | 04:11 PM | 32 Views
ప్రింట్ కామెంట్
mod_invites_global_investors_niharonline

భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపార విధానాలను సులభతరం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. శనివారం పూణెలో జరిగిన వస్తు ఉత్పత్తి సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, ఉద్యోగ కల్పన విషయంలో తాను భరోసా కల్పిస్తానని హామీ ఇచ్చారు. పెట్టుబడులు పెట్టేందుకు తరలిరావాలని ఆయన ఇన్వెస్టర్లకు సూచించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో భారత త్వరగా అభివ్రుద్ధి చెందుతోంది. రండి... మరిన్ని సంస్కరణలు కల్పిస్తాం. పెట్టుబడులు పెట్టండి అని ఆయన పిలుపునిచ్చారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ