సమరయోధుడు సావర్కర్ కి మోదీ ఘననివాళి

February 26, 2015 | 11:05 AM | 24 Views
ప్రింట్ కామెంట్
modi_veer_savarkar_niharonline

స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక దామోదర సావర్కర్ (వీర సావర్కర్) వర్థంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. దేశ విముక్తి కోసం పోరాడి ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన మహోన్నత వ్యక్తి ఆయన అంటూ ట్విట్టర్లో ఆయన పేర్కొన్నాడు. స్వాతంత్రోద్యమకారుడిగానే కాదు వీరసావర్కర్ ఓ మంచి రచయిత, కవి అని మోదీ కొనియాడారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ