మోదీ గ్యాలరీలో మరో అరుదైన సెల్ఫీ

November 24, 2015 | 02:31 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Modi_selfie_with_singapore_PM_niharonline

భారత ప్రధాని నరేంద్ర మోదీ గ్యాలరీలో మరో సెల్ఫీ వచ్చి చేరింది. సింగపూర్ ప్రధాని లీ హసిన్ లింగ్ దంపతులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటోను మోదీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా, మలేషియా పర్యటన అనంతరం మోదీ సోమవారం సింగపూర్ వెళ్లారు. ఈ సందర్భంగా మోదీకి అక్కడ ఘనస్వాగతం లభించింది. కాగా, సింగపూర్ 37వ లెక్చర్ లో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత్-సింగపూర్ దేశాల చిరకాల మైత్రి ఇదే విధంగా కొనసాగాలని, విజయపథంలో రెండు దేశాలు నడవాలని ఆయన ఆకాంక్షించిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ