దేశప్రజలకు హోళీ శుభాకాంక్షలు

March 05, 2015 | 03:54 PM | 48 Views
ప్రింట్ కామెంట్
modi_holi_wishes_niharonline

హోళీ పండగను పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘దేశ ప్రజలందరికీ హోళీ శుభాకాంక్షలు. ఇది రంగుల పండగ. మీ జీవితంలో ఇది మరింత రంగులు నింపాలని కొరుకుంటున్నాను’’ అని ఆయన తన ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. అధికారికంగా శుక్రవారం హోళీ అయినప్పటికీ దేశ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో గురువారమే ప్రజలు పండగను జరుపుకుంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ