మూడు ముగిశాయి అప్పుడే మరోకట!

April 18, 2015 | 05:12 PM | 67 Views
ప్రింట్ కామెంట్
narendra_modi_ready_for_kajakisthan_tour_niharonline

తాజాగా మూడు దేశాల పర్యటన ముగించుకుని వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో నెల తర్వాత మరో దేశంలో పర్యటించేందుకు అప్పుడే సన్నాహాలు మొదలయ్యాయి. జులై 7 నుంచి ప్రధాని కజకిస్థాన్ లో పర్యటించనున్నట్లు భారత్ లోని ఆ దేశ రాయబారి బులత్ సర్సేన్ బయేవ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పర్యటన వివరాలు, షెడ్యూల్ కు సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రిత్వ శాఖల అధికారులతో వరుస చర్చలు జరుపుతున్నట్లు ఓ ప్రముఖ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. జులై 7 న కజకిస్థాన్ అధికార పర్యటనపై ఇరుదేశాలు అంగీకరించాయి. ఇది ప్రధాని మోదీ ఘనత. ఈ పర్యటనతో ఇరు దేశా సంబంధాలు మరింత బలపడతాయి. ప్రేరణ ఇస్తుంది అని ఆ దేశ రాయబారి వివరించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ