శివానంద మూర్తి మృతికి ప్రధాని సంతాపం

June 10, 2015 | 05:46 PM | 1 Views
ప్రింట్ కామెంట్
modi_shivananda_sathguru_murthy_niharonline

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు శివానంద మూర్తి (87) మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘శివానంద మూర్తి తన సేవ, బోధనల ద్వారా ఎంతో మందిని ప్రభావితం చేశారు. ఆయన మృతి చెందటం విచారకరం. ఆయన అనుచరులందరికీ నా సంతాపం తెలియజేస్తున్నా’’ అని మోదీ బుధవారం ట్వీట్ చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ