ఆ పథకాన్ని ఆపే ప్రసక్తి అస్సలు లేదు, ఎందుకంటే...

February 27, 2015 | 06:22 PM | 40 Views
ప్రింట్ కామెంట్
narendra_modi_on_MNREGA_niharonline

గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ (ఎంఎన్ఆర్ఈజీఏ) పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపబోమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రాష్ట్రపతి ధన్యవాద ప్రసంగం సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘నాకు మంచి రాజకీయ పరిజ్ఞానం ఉంది. ఆ పథకాన్ని ఆపొద్దని అది చెబుతోంది. ఎందుకంటే గత ప్రభుత్వ విఫలతకు నిదర్శనమని నా ఆలోచన విధానం అంటోంది. ఎంఎన్ఆర్ఈజీఏ ఇకపై కూడా కొనసాగుతుంది. దానికి అంతం లేదు. అందుకే ఎలాంటి తప్పుచేయను. అయితే దానికి కొంత విలువ చేర్చటం వల్ల పేదలకు లాభం కలుగుతుంది’’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ