ఢిల్లీ మెట్రోలో మోదీ హల్ చల్

April 25, 2015 | 01:17 PM | 46 Views
ప్రింట్ కామెంట్
prime_minister_modi_in_metro_first_time_niharonline

ఇంతవరకు పనిచేసిన ప్రధానమంత్రుల కంటే ప్రస్తుత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా భిన్నం. ప్రతి విషయంలో స్వేచ్ఛగా, స్వతంత్ర్యంగా వ్యవహిస్తారు, స్పందిస్తారు కూడా. అంతేకాదు ప్రజలతో మమేకం అయ్యేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. తాజాగా, ఆయన తన కార్లు, కాన్వాయ్ ను నడిరోడ్డు మీద వదిలిపెట్టి ఢిల్లీ మెట్రో రైలులో ధౌలా కువాన్ నుంచి ద్వారక వరకు ప్రయాణించారు. అంతేకాదు ట్విట్టర్లో దీనిపై స్పందిస్తూ ‘‘ మెట్రో రైలులో ప్రయాణాన్ని బాగా ఎంజాయ్ చేశాను. ఢిల్లీ మెట్రోకు కృతజ్ణతలు, శ్రీధరన్(మెట్రో రూపకర్త)కి కూడా ధన్యవాదాలు’’ అని ట్వీట్ చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ